వారణాసి పర్యటనలో ప్రధాని బోటు ప్రయాణం - ప్రధాని మోదీ వారణాసి పర్యటన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9715987-thumbnail-3x2-boat.jpg)
వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోటులో దామరి ఘాట్ నుంచి లలిత ఘాట్కు ప్రయాణించారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంటే వెళ్లారు. అనంతరం లలిత ఘాట్ నుంచి ఇరువురు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించారు